తాను పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన యువకుడితోపాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం బాలానగర్ ఏసీపీ పింగళి నరేశ్ రెడ్డి వివరాలను వెల్లడించా�
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆబ్కారీ పోలీసులు దాడులు జరిపి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.5లక్షల విలువజేసే 5.260 కిలోల గంజాయితో పాటు కారు, సెల�
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సంచలనం రేపిన ఎస్బీఐ దోపిడీ ఘటనలో దొంగలు దొరికారు. ఏడుగురు ముఠాలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం
కళాశాలలో నేరుగా వచ్చిన సాధారణ అడ్మిషన్లను ఏజెంట్ల ద్వారా వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి యాజమాన్యాన్ని తప్పుదారి పట్టించి సుమారు రూ.2కోట్ల వరకు మోసగించిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అ�
బొజ్జాయిగూడెం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఇల్లెందు ఎక్సైజ్ సీఐ బి.
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. తాజా అరెస్టులతో కలిసి పేపర్ లీకేజీ �
స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పును చెల్లించడం లేదని, చెల్లెలితో వివాహం జరిగి రెండేండ్లు అయినా పిల్లలు కావడంలేదని విసుగు చెందిన బావమరిది సొంత బావను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హతమార్చి కటకటాల పాలయ్యారు