Suicide | అందరి ముందు కట్టుకున్న భార్యలు తీట్టారని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు. సంగారెడ్డి జిల్లాలోని గంజిగూడానికి చెందని లక్షయ్య, వెంకట్పై పలు
Hyderabad | హైదరాబాద్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి రూ. 2.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మోతీనగర్కు చెందిన షేక్ అహ్మద్ అలియాస్ అహ్మద్ (23) అనే యువకుడు సనత్నగర్లోని
దొంగల ముఠా| జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు పెద్దపల్లి పోలీసులు. గత కొద్దికాలంగా జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను శనివారం త
ఏటీఎం చోరీ| ల్లాలో ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని జహీరాబాద్ మండలం రంజోల్లోని ఇండిక్యాష్ ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లడానికి ఇద్దరు దొంగలు విఫలయత్నం చేశారు.