భెల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలోని రఘునాథ్పూర్ థర్మల్ పవర్ స్టేషన్-2లోభాగంగా ఏర్పాటు చేయతలపెట్టిన రెండు 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులో స�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ కాలంలో ఏం సాధించిందీ ప్రభుత్వం? ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చింది? చేసింది ఎంత? చెప్పుకొన్నది ఎంత? ఏడాది పాలన ఎట్లా సాగిందో ఓ సార�
రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రోనాల్డ్రోస్ అధికారులను ఆదేశించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్త
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం.. అనేక విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. తాజాగా మోదీ సర్కారు మరో విభజన హామీని తొక్కిపెట్టింది.