ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
రామగుండం పద్మశాలీ సేవా సంఘంలో లెక్కల లొసుగులపై విభేదాలు పొడచూపుతున్నాయి . నూలు పౌర్ణమి పురస్కరించుకొని గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన వేడుకలకు సంబంధించి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న కొందరు వసూళ్లు చ�
రైతన్నలకు తెల్లారిందంటే యూరియా కోసం బారులు తీరి గంటల తరబడి నిల్చుంటే రెండు బస్తాలు ఇస్తున్నారు. మానకొండూరు మండలం వెల్ది, వేగురుపల్లి గ్రామాలకు గాను ఊటూరు సోసైటీ ద్వారా ఒక్కనొక్క లోడ్ లారీల్లో 460 బస్తాలు
రేవంత్ రెడ్డి పాలన ఏమి మంచిగా లేదు . కేసీఆర్ పాలననే మంచిగా ఉండే... మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మంచిగా ఉంటుందని ఓ 65 ఏండ్ల వృద్ధురాలు గత కేసీఆర్ పాలన, ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనపై తన మనసులోనీ అభిప్రాయాన్ని వ్�
జిల్లాలో సాగుచేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల జిల్లా వ్యసాయ అధికారి కల్పన తెలిపారు. ఆమె నెన్నెల లోని ఎరువులు దుకాణాల వద్ద మంగళవారం కొ
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇ�
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారు. కాగా వారికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణార�