మార్చి నెలలో విద్యుత్తు డిమాండ్ 17,500 మెగావాట్ల గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉన్నదని టీజీ ట్రాన్స్కో అంచనా వేసింది. ఈ డిమాండ్ నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు అన్నిరకాల ఏర్పాట్లు చేశాయని సంస్థ పేర్కొన్నది.
విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు కదంతొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో వందలాదిగా ఉద్యోగులు, కార్మికులు హైదరాబాద్ సోమాజిగూడలోని విద్యుత్�
Drinking water | నసర్లపల్లి సబ్స్టేషన్ (Nasarlapalli Substation) లోని 132 కేవీ బల్క్ లోడ్ ఫీడర్ (132 KV bulk load feeder PT) కి మరమ్మత్తులు చేయాల్సి ఉందని, ఫిబ్రవరి 1న తెలంగాణ ట్రాన్స్కో (TG Transco) అధికారులు మరమ్మత్తులు చేయనున్నారని, అందువల్ల ఆ రోజు �
తెలంగాణ స్టేట్ ట్రాన్స్కో ప్రతిష్టాత్మక ఎల్డీసీ ఎక్స్లెన్స్ అవార్డు-2024ను గెలుచుకున్నది. ఇటీవల జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఈ పురస్కారాన్ని దక్కించుకున్నది. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్
రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను మరోసారి బదిలీ చేసింది. మొత్తంగా 13 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
రాబోయే ఏడేండ్లు విద్యుత్తు సరఫరా చేసేందుకు కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తుశాఖ అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి రీసెర�
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.