టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న 433 అన్ యూజ్డ్ పోస్టులను రద్దు చేసి కొత్తగా 339 ఉద్యోగాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 93ను బుధవారం జారీ చేసింది. సర్వీసులు పెరుగడం, ఏ
రూ.32,000 ప్లేటు మీల్స్తో మంత్రులకు కడుపు నిండితే చాలా? నిరుద్యోగుల కుటుంబాలు ఆకలితో అలమటించినా పట్టించుకోరా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం మరీ ఇంత బిజీనా? నియామ
విద్యుత్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించే విధంగా చూడాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. మండల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు పంపిణీ సంస్థలకు తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో నాలుగు సబ్స్టేషన్లు నీటమునిగాయి.