Corona | దేశంలో కరోనా (Corona) కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 3545 కేసులు నమోదవగా, కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి.
Madras IIT | మద్రాస్ ఐఐటీలో (Madras IIT) కరోనా కలకలం కొనసాగుతున్నది. కొత్తగా మరో 25 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఐఐటీలో కరోనా బాధితుల సంఖ్య 55కు చేరిందని
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కరోనా బారీన పడ్డారు. పాజిటివ్ గా తేలడంతో ఆయన ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తనను కలవడానికి ఎవరూ రావొద్దని, గతంలో కలిసిన వారు పరీక్షలు �
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. తాజాగా సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. పోలీస్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దాదాపు వెయ్యి మందికి పా
Resident doctors | మహారాష్ట్రలో (Maharashtra) కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాధార ప్రజలతోపాటు వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా వైరస్ వదిలిపెట్టడం లేదు.
కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలో కరోనాతో ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా సోకి గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయులు ముత్యాల ఆనందం(85) ఖమ్మం దవాఖానలో చి�
ఖైదీలకు కరోనా| దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. జైళ్లపై కూడా మహమ్మారి పంజా విసురుతున్నది
దక్షిణాఫ్రికా| భారత్ నుంచి సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఓ నౌకలో 14 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన రిసార్టులో కరోనా కలకలం సృష్టించింది. ట్రంప్కు ఫ్లోరిడాలో మార్ ఏ లాగో అనే రిసార్టు ఉన్నది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకింది.