బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కర్ణాటకలోని బెంగళూరులో ఇద్దరికి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది.
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తుమ్కూర్లోని రెండు నర్సింగ్ కళాశాలల్లో మరో 15 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్గా నిర్ధ
550 students test Covid-positive | హిమాచల్ప్రదేశ్లో నెల రోజుల్లో 550 మందికిపైగా విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారి
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే, ఆయన తల్లి కుందా ఠాక్రే, సోదరికి కరోనా సోకింది. కొవిడ్ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని బీఎంసీ అధికారి తెలిపారు. కాగా, రాజ్ ఠాక్
కర్ణాటకలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా | కర్ణాటకలోని హసన్ జిల్లాలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. వీరంతా కేరళ నుంచి వచ్చిన చెందిన వారు. విద్యార్థినులంతా పేయ�
కొలంబో: భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ సైతం కరోనా బారినపడ్డారు. ఇటీవలే ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లను కొలంబోలోని
పుట్టిన శిశువు కరోనా పాజిటివ్.. తల్లికి నెగెటివ్ | దేశంలో కరోనా పంజా విసురుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ మహమ్మారి బారినపడుతున్నారు. నవజాత శిశువులు సైతం వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేసిన సంఘట�
వంద మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్ | సిక్కింలో దాదాపు వంద మంది బౌద్ధ సన్యాసులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో రాష్ట్రంలోని ప్రతి బౌద్ధ ఆశ్రమాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని అధికా�
సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | అసోంలోని సెంట్రల్ జైలులో 53 మంది ఖైదీలు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు. 223 మందికి పరీక్షలు చేయగా.. 53 మందికి వైరస్ సోకిందని దిబ్రూగఢ్ డెప్యూటీ కమిషన్ పల�