ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా | మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా జైలులో రెండు రోజుల్లోనే 133 మంది ఖైదీలు కరోనాకు పాజిటివ్గా పరీక్షలు చేశారని అధికారులు తెలిపారు.
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి | జైళ్లపై సైతం కరోనా పంజా విసురుతోంది. ఒడిశాలో 120 మంది ఖైదీలు పాజిటివ్ పరీక్షించడంతో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మయూర్భంజ్లో 21 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | ఒడిశా మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్ల
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్ | అసోంలో టీ తేయాకు తోట కార్మికులపై కరోనా పంజా విసురుతోంది. దిబ్రుఘర్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్లో ఇప్పటి వరకు సుమారు 133 మంది కార్మికులు వైరస్కు పాజిటివ్�
తీహార్ జైలులో జేఎన్యూ మాజీ విద్యార్థి నేతకు కరోనా | ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన జవహర్ లాల్ నెహూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్ | ఉత్తరాఖండ్లోని సుర్సింగ్ ధార్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు.
న్యూఢిల్లీ: ఇద్దరు కాంగ్రెస్ నేతలకు కరోనా సోకింది. తాము కరోనా పాజిటివ్ అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బుధవారం పేర్కొన్న�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహమ్మారి బారినపడగా.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా, శిర�