ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ‘నాడు-నేడు’ కార్యక్రమంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఫలితం ఎంతో పదో తరగతి ఫలితాల సందర్భంగా వెల్ల
సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఏపీలో నిన్న విడుదలైన టెన్త్ ఫలితాల్లో...
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 6న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఆ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ద�
2 నుంచి మూల్యాంకనం ముగిసిన ప్రధాన పరీక్షలు హాజరైన విద్యార్థులు 5,03,114 మంది హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ నెలాఖరులో విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఎస్స�