Exam pads | పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లతో(Exam pads) పాటు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మంగళవారం ప్రారంభించారు.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కోటపల్లి ఎస్ఐ రాజేందర్ పదో తరగతి విద్యార్థుల భవిష్యత్పై ప్రత్యేక దృష్టిపెట్టారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన నిరుపేద విద్యార�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరువగా.. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హె చ్చరించిన ఘటన గురువారం ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది.
పరీక్షల జనవరి చివరికి వచ్చిందంటే విద్యార్థి లోకం బెంబేలెత్తిపోతుంది. ఏడాదంతా పడిన కష్టానికి ఫలితం పొందడానికి నెలన్నర రోజుల గడువు మిగిలి ఉంటుంది. పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు పిల్లలు.
Jharkhand | జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ ‘శిక్ష’ పేరుతో చేపట్టిన చర్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ చొక్కాలపై సందేశాలు రాసుకున్నందుకు 80 మంది పదో తరగతి విద్యార్థినుల చేత