2023-25 సంవత్సర కాలానికి గానూ కొత్త మద్యం పాలసీలో భాగంగా లైసెన్స్ల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఆర్వీ �
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు (2023-25) రెండేండ్లకు గానూ టెండర్ల ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు అధి�
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు (2023-25) రెండేండ్లకు గానూ టెండర్ల ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు అధి�
మద్యం దుకాణాల టెండర్లకు శుక్రవారం జిల్లా ప్రొహిబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18వరకు దరఖాస్తులు స్వీకరించి ఈ నెల 21న డ్రా పద్ధతిలో షాపులు కేటాయించనున్నారు. తొ
మద్యం దుకాణాల టెంటర్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్ల�
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. వరంగల్ జిల్లాలోని 63, హనుమకొండ జిల్లాలో 65 మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ హన�
మద్యం నయా పాలసీకి రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి సరికొత్తగా మద్యం వ్యాపారం జరగనున్నది. గత 2021నుంచి అమలవుతున్న రెండేళ్ల పాలసీ గడువు డిసెంబర్తో ముగుస్తోంది. దీంతో ముందస్తుగానే ప్రభుత్వం నూత�