రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్కార్డులను మంజూరు చేయాలని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడంతో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది.
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
srisailam temple | భక్తుల నుంచి అధిక రుసుం వసూలు చేసినా, దళారులకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న హెచ్చరించారు. పలువురు యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి
యాదాద్రిలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.
యాదాద్రి భువనగిరి : కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలోని యాదగిరిగుట్ట పీహెచ్స�
యాదాద్రిలో ఆర్జిత సేవల నిలిపివేత | యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు 3 రోజులపాటు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.