Sanju Samson | ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. సఫారీలతో సిరీస్ కోసం రెడీ అవుతోంది. కేరళలోని త్రివేండ్రం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తిరువనంతపురం చేరుకుంది.
Minister KTR | తెలంగాణ వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు..
Tirumala | తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య మని భావించే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగు తుంది. నిన్న స్వామివారి 52,68
Supreme Court | ఈ రోజు నుంచి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ లైవ్ ప్రొసీడింగ్స్ను తొలుత యూట్యూబ్లో ప్రసారం చేయనున్నారు. రానున్న రోజుల్లో సుప్రీం సొంత
Corona Update | భారతదేశంలో కొత్తగా 3 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం నాడు దేశవ్యాప్తంగా మొత్తం 3,230 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మంగళవారం జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్లతోపాటు పలువురు అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి
PFI | పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.