మోకాలికి.. బోడిగుండుకు లింకుపెట్టిన చందంగా ఉంది టీజీపీఎస్సీ వ్యవహారం. అభ్యర్థుల్లో ఉన్న అనుమానం ఒకటైతే.. టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణ మరోలా ఉంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్య�
ఇంగ్లిష్ మీడియం చదవడం ఇ ష్టం లేక ఓ విద్యార్ధిని ఆత్మహ త్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండ లం పోతన్పల్లిలో జరిగింది. కు టుంబ సభ్యులు, స్థానికుల కథ నం ప్రకారం.. పోతన్పల్లికి చెంది న లాటుకూరి బానే
మాతృభాష తెలుగు ఇక కనుమరుగు కానున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. అమ్మభాషను అధోగతి పాలు చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు చేస్తున్న కుట్రలే ఇందుకు నిదర్శనం.
ఆకట్టుకునే బొమ్మలతో కూడిన అందమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్నది. ఈ నెల నుంచే రెగ్యులర్ పాఠాలు బోధించాల్సి ఉండటంతో క్రమంగా విద్యార్థులకు చేర్చుతున్నది
జిల్లాలో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 1,96,303 విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వారికి 11,25,888 పాఠ్యపుస్�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని సర్కారు పాఠశాలల్లో తెలుగు మీడియం బోధనతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధనకు అనుమతులు లభించాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నప్పటికీ.. పూర�
డిగ్రీ వరకు తెలుగులోనే చదువుకున్నా తెలుగుమీడియం దండగనే అపోహ పోవాలి అమ్మభాషకు ఎన్నడూ లేనంత ముప్పు రక్షణకు ఉద్యమ స్థాయిలో పూనుకోవాలి శాసించే శక్తిగా తెలుగు సమాజం ఎదగాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్�