“మన సంస్కృతితో కూడిన పుస్తకాల ఆధారంగానే పిల్లలకు మన చరిత్రను, వైభవాన్ని, మనదైన జీవన విధానాన్ని పరిచయం చేయగలం” ఇదే కోవలో బీఆర్ఎస్ సర్కారు రూపొందించిన తెలుగు వాచకాల ను పలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు అ�
స్థానికత ఒక బలమైన ధోరణిగా స్థిరపడిన ఈ మూడు దశాబ్దాల కాలంలో.. తెలంగాణ కథ ఎన్నో మలుపులు తిరిగింది. పాతికేళ్లుగా తెలంగాణ కథ అనూహ్యమైన దూరాలకు ప్రయాణించింది.
జమ్మిచెట్టుని ‘శమీ వృక్షం’ అని కూడా పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయాలలో దీనిని ‘ఆరణి’ అని అంటారు. మహాభారతంలోని విరాట పర్వంలో పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వి�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎన్నో మలుపులు, ఎన్నో దశలను దాటుకుని విజయతీరాలను చేరుకున్నది. ఈ ప్రయాణం అనేక వైరుధ్యాలు, సంఘర్షణలు, త్యాగాల సమాహారం. వీటన్నిటినీ జీవితంలో భాగంగా చిత్రించాల్సిన ఆవశ్యకతను గ
యాజ్ఞవల్క్యుడు.. మహాముని. గొప్ప సాధకుడు. అపార జ్ఞాని. యాజ్ఞవల్క్య స్మృతి రూపకర్త. వైశంపాయనులవారి ప్రియ శిష్యుడు, మేనల్లుడు కూడా. వీరి పూర్వీకులది నేటి గుజరాత్ ప్రాంతమని అంటారు. బాల్యం నుంచీ పరమ జిజ్ఞాసి. ప
పిల్లల కథ అయినా, పెద్దల కథ అయినా ఆర్సీ కృష్ణస్వామిరాజు చేతిలో బంగారు నగలా నగిషీలు పొందుతుంది. తాజాగా ఆయన రాసిన ‘కార్వేటినగరం కథలు’ ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాయి. ఈ పుస్తకంలో 30 బాలల కథలు ఉన్నాయి. ప్రతి �
రాముడి జీవిత గాథను చిత్రిస్తూ వాల్మీకి మొదలుకొని ఇప్పటివరకు వివిధ భాషలలో, విభిన్న దృష్టికోణాలతో రామాయణాలు అనేకంగానే వచ్చాయి. ఒక్కొక్క పుస్తకానిది ఒక్కో ప్రత్యేకత. అలా మరో ప్రత్యేకతను చిత్రిస్తూ డా.ప్ర�
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. భవిష్యత్ భారత నిర్మాణ నిర్దేశకులు యువతే అన్న విషయాన్ని నొక్కిచెప్పారు. ఎందరో మహనీయులు మన సమాజ�