శ్మశానవాటికలో క్షుద్ర పూజలు | నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ మండలం రాజారామ్ నగర్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామశివారులోని శ్మశానవాటికలో దంపతులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమని
ఇద్దరు అటవీ అధికారులు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. కరోనాతో బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు.
మట్టి దిబ్బల్లో మహా ఆలయం! హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని ముదుగాల్ గ్రామ మట్టి దిబ్బల్లో మహాదేవ స్థానం ఆనవాళ్లు, తాళపత్ర గ్రంథాలు లభించినట్టు పర్యాటకశాఖ పరిశ�
ప్రైవేటు స్కూళ్ల సిబ్బందికి ప్రభుత్వం మరో సదుపాయం 3 రోజుల్లో 1.25 లక్షల ద రఖాస్తులు పథకం అమలుకు 32 కోట్లు మంజూరు హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ అందించే 25 క�
రోజుకు 40 టన్నులవరకు జిల్లాలకు రవాణా ఆర్టీసీకి నెలకు రూ.35 లక్షల వరకు ఆదాయం కొత్తగా మహిళా శిశు సంక్షేమశాఖతో ఒప్పందం హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్గో సేవలు అన్ని రంగాలకు విస్�