చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ అందరికీ గ్రోత్ మానిటరింగ్ కార్డులు పోషకలోపం ఉంటే ఔషధాల పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఐదేండ్లలోపు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ..
పలు ప్రాంతాల్లో తడిసిన ధాన్యం, మిర్చి పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అకాల వర్షాలు ఆగడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులక�
ఏడు చోట్లా టీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతామన్న విశ్వాసం అభివృద్ధి.. సంక్షేమమే ఎజెండా సమరానికి గులాబీ సేన సిద్ధం కేసీఆర్కు ద్విదశాబ్ది కానుక అందిస్తామంటున్న శ్రేణులు హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగ�
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. మే 17వ తేదీ నుండి జరగాల్సిన పదో తర
కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
ప్రతి నియోజకవర్గానికో స్టడీ సెంటర్ జూన్ రెండు లోగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం ఆ దిశగా చర్యలు చేపట్టిన అధికారులు పేద విద్యార్థులకు తప్పనున్న ఆర్థిక భారం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పట్నం బాట ప�
ఎస్సారెస్పీ ఆయకట్టులో నిండిన చెరువులు సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం ఉచిత చేపపిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద మూడేండ్లలో రూ.120 కోట్లకుపైనే ఆదాయం సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్�
కొండపోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలా లు తొమ్మిదో రోజూ పరుగులు తీశాయి. తొమ్మిది రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని 9 చెక్డ్యామ్లు, 4 చెరువులను, మెదక్ జిల్లాలో 12 చెక్డ్యామ్లను గంగమ్