పలు జిల్లాల్లో పంటలకు నష్టం నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 14: కర్షకుడి నెత్తిపై అకాల వాన పిడుగుపడింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకా
ఆయన సేవలను స్మరించుకున్న రాష్ట్రం పండుగలా రాజ్యాంగ నిర్మాత జయంతి హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు తెలంగాణ రాష్ట్రం ఘనంగా నివాళులర్ప
దివ్యాంగులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : దేశంలో దివ్యాంగులను గుర్తించి.. 5 లక్షల మందికి పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం �
రెండు రాష్ర్టాలకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగి ఏడేండ్లయినా ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల విభజన ఎందుకు చేయలేదని రెండు రాష్ర్టాల బోర్డులను హైకోర్టు ప్రశ్నించ�
పండుగరోజూ 72 వేలకు పైగా పరీక్షలు 8 మంది మృతి.. 25 వేల మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం ఉగాది పండుగ రోజు సైతం 72,364 వైరస్ నిర్ధారణ పరీక్షలు న�
వ్యాక్సిన్ తీసుకున్న అర్హులైన 250 మంది ముథోల్, ఏప్రిల్ 14: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం కారేగాంలో 45 ఏండ్లు దాటినవారంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 272 కుటుంబాలు, 1,001 మంది జనాభా ఉ
కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం ప్రైవేట్ దవాఖానలు బాధ్యతగా ఉండాలె చివరి నిమిషంలో గాంధీకి పంపొద్దు వైరస్ తీవ్రంగా ఉన్నది.. నిర్లక్ష్యం తగదు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక ప్రతి�
మాస్క్ మస్ట్ | కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నదని, ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టంచేశారు
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో గ్రామ పంచాయతీలలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పంచాయతీరాజ్�
కరోనా కేసులు పెరిగే అవకాశం | రాష్ట్రంలో రానున్న ఆరువారాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.
వర్షాలకు అవకాశం | రాష్ట్రంలోని పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అంబేద్కర్| అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నతమూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన నేతృత్వంలో రూపొందిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగ�
కరోనా కేసులు| కరోనా మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ �
రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ సిద్ధమవుతున్నది. మొత్తం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా తుదిరూపు దిద్దుకుంటున్నది. సంగారెడ్డి నుంచి భువనగిరిదాకా 158 కిలోమీటర్లు ఉత్తరందిశకు కేంద్రం గ్రీన్సిగ్నల్