మహారాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు బంద్ నమస్తే తెలంగాణ నెట్వర్క్: పొరుగున ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి అదుపుతప్పి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. మహారాష్ట్రను ఆనుకొని తెలంగాణ భూభాగంలో ఉన్న నిజామాబాద
నేరంచేస్తే భవిష్యత్తు అంధకారమే మైనర్లు తప్పుదోవ పట్టకుండా చూడాలి తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టి ఉంచాలి సీపీ అంజనీకుమార్ సూచనలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): పసివయసులోనే నేరస్
మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్లవనామ సంవత్సర ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత | కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకిం�
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి మనందరికి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఆయన #AskKTR పేరుతో ఓ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్త�
ఒక్కరోజే 1.15 లక్షల కరోనా టెస్టులు 20 వేల మందికి అందుతున్న చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని ప్రభుత్వం పక�
అందుబాటులోకి మరో 10 వేల పడకలు ప్రైవేట్లో 50% బెడ్స్లో ప్రభుత్వ ధరలకే వైద్యం అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు 97 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్�