బాంబులతో దాడులు ఎవరి హయాంలో.. మీడియా సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా నల్లగొండ, ఏప్రిల్ 10: గడీలు, దొరల పాలన పులివెందులలోనే ఉన్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని �
ఒక్కరోజే 1.11 లక్షల పరీక్షలు 17,791 మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపుచేసింది. శుక్రవారం ఒక్కరోజే 1,11,726 మందికి టెస్టులు నిర్వహించగా, 2,909 మందిక�
బహుజన తత్వవేత్త ఫూలే | బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు చనిపోయారు.
గురువారం 2,478 మందికి పాజిటివ్ అత్యధికంగా జీహెచ్ఎంసీలో 402 కేసులు 15,472 మందికి చికిత్స.. ఐదుగురి మృతి హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెండింతలు చేసింది. గురువారం �
గ్రామాల్లో కరోనా క్యాంపులు స్పాట్లోనే నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు గ్రామాల్లో క్యాంపు లు పెట్టి, పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీపై నూతన విధానం రూ పొందించిందని, దానిని త్వరలోనే ప్రకటిస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు. కరో�
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన ఉద్యోగులందరికీ నెలకు రూ.2 వేలతోపాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ�
నగదు, బియ్యం పథకానికి హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): 2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డుతోపాటు, సీబీఎస్ఈ, ఐస�