స్కాలర్షిప్| రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. కళాశాలలు, విద్యార్థులు ఎవరైనా సరే ఈ–పాస్ ద్వారా దరఖాస్తుకు గడువును మే 31 �
తెలంగాణ ఓపెన్ స్కూల్| తెలంగాణ ఓపెన్స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలను జూలైలో నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూల్ను త్వరలోనే విడుదలచేస్తామని సొసైటీ సంచాలకు�
చిన్నారికి చికిత్స పేరుతో రూ.16.5 లక్షలు వసూలు సీసీఎస్ పోలీసులకు నల్లగొండ వాసుల ఫిర్యాదు బంజారాహిల్స్, ఏప్రిల్ 16: ‘చిన్నారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. చికిత్స అందించేందుకు డబ్బుల్లేవు. దాతలు సాయం చేస
హైదరాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా షీటీమ్స్ సిబ్బంది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణపై నిర్వహిస్తున్న మూడ్రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం రెండోరోజ
నామినేషన్లు షురూ | రాష్ట్రంలో 2 నగర కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వాయిదా.. ఫస్టియర్లో అందరూ పాస్ ఎంసెట్లో ఇంటర్ 25% వెయిటేజీ ఉండదు.. సర్కారు నిర్ణయం వరుసగా రెండో ఏడాదీ దెబ్బకొట్టిన కరోనా ఆబ్జెక్టివ్ క్రైటీరియాతో పదో తరగతి ఫలితాలు సీబీఎస్ఈ �
ముచ్చట గొలిపే వన్నెలు, మిరుమిట్లు పంచే అందాలతో హొయలు పోయే సైబీరియన్ పక్షులు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమళ్ల గ్రామంలో కొద్ది రోజులుగా సందడిచేస్తున్నాయి. తెలుపు, నలుపు, ఎరుపు వర్ణాలతో అం