MLA Talasani | ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని సనత్నగర్(Sanathnagar) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Talasani అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో పలువురు ఆయనను కలిస
Minister Ponnam Prabhakar | కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి హుస్నాబాద్లో కేంద్రీయ విద్యాలయాన్ని( Kendriya vidhylayam) ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar,) హామీ ఇచ్చారు. మ
Cognizant assets | టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. సాధారణంగా కాస్ట్ కటింగ్ పేరిట టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్�
Minister Konda Surekha | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్(Mahatma Jyotiba Phule Praja Bhavan)లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దే�
Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసిం నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Harish Rao | పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఓడిపోయామని కుంగిపోవద్దు..వచ్చే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
MLA Sanjay Kumar | దివ్యాగుల(Disabled) సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, దివ్యాంగుల కోసం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ను అందజేశారని జగిత్యాల (Jagithyala) ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్�
Dasyam Vinayabhaskar | వరంగల్ వెస్ట్ నియోజకవర్గ క్యాంపు ఆఫీస్ శిలా ఫలకం (Stone plaque) ధ్వసం చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( MLA Naini Rajender Reddy) అనుచరులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క�
IPS officers | తెలంగాణలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్
MLA Devi Reddy Sudhir Reddy | గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు అని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(BRS MLA Devi Reddy Sudhir Reddy) పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడ�
ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని నమోదుచేసింది. నీటిపారుదల సామర్థ్యంలో రాష్ర్టానికి చెందిన పలు ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి.
ఎంసెట్ సహా వృత్తివిద్యా కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగిసింది. దీంతో ఈ ఏడాదికి ఈ అడ్మిషన్లు ఆఖరయ్యాయి. ఇక 202425 కొత్త విద్యాసంవత్సరం నుంచి మన సీట్లన్నీ మనోళ్ల (రాష్ట్ర విద్యార్థులు)కే దక్కనున�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటోలో తగినంత ప్రయాణికులు లేకపోవడంతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడుతోందని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల