లైంగికదాడికి గురైన బాలిక వివరాలు వెల్లడయ్యేలా వార్తా కథనం ప్రచురించిన తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యంతోపాటు విలేకరిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
Medaram Jatara | మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది.
MLC Kavitha | సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలని లేదంటే ఉపసంహరించుకోవాలని సీబీఐని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సీబీఐకి లేఖ రాశారు.
BJP candidates | భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మళ్లీ సీట్లు ఖరారయ్యాయి. మరో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు పేరు
TSRTC | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలైనా ఆర్టీసీ విలీనానికి సంబంధించి అపాయింట్మెంట్ డే ప్రకటించలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం�
నిరుడు ఇదే సమయానికి నీటితో కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యాంలు వేసవికి ముందే అడుగంటుతున్నాయి. నిండుగా పోసిన బోర్లు సైతం నేడు బోరుమంటున్నాయి.
Harish Rao | బీసీలు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మార్చి 1 నుంచి మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం మిరిగోన్ పల్లి వీరయోధుడు పండ�
TS Inter Hall Tickets | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీలో పొందుపరిచగా.. తాజాగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు.
Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసులోని పాస్పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అ
Ravula Sridhar Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రిలవెన్స్ లేదని.. ఒక్కసీటు కూడా గెలవదని వారం రోజ
Telangana | సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం బద్దిపడగలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని మేనమామ అతి కిరాతంగా చంపేశాడు. బురద నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. కుటుంబ కలహాలతోనే మేనమామ శ్రీనివాస్�