ప్రపంచబ్యాంకు ప్రతినిధిబృందం మంగళవారం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించింది. ప్రపంచబ్యాంకు ప్రతినిధి హాండా నేతృత్వంలో 10 మందితో కూడిన బృందం సోమవారం రాత్రి సున్నిపెంట ఏపీజెన్కో గెస్ట్హౌస్కు చేరుకుంది.
రాష్ట్రంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు అవగాహన కల్పించి ప్రో త్సహించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ముందుగా రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లను నియమించింది. లోక్సభ నియోజకవర్గ కేంద్రం ఉన్న జిల్లా కలెక్�
‘రూ.25 లక్షలు ఇవ్వాలని.. లేకుం టే నీవు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఫైల్ తయారు చేసి సీఎంకు పంపిస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఓ అధికారిని బెదిరించారు.
ఉద్యోగ ప్రకటనలు 2004కు ముందే వెలువడి, 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ స్థానంలో పాత పింఛన్ను అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
దేశంలో ఆన్లైన్ లెర్నింగ్ క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు ఆఫ్లైన్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నా.. కరోనా పరిస్థితుల నుంచి బయటపడ్డా.. ఇంకా మనవాళ్లు ఆన్లైన్ చదువులనే అమితంగా ఇష్టపడుతున్నార�
Sandra Venkata Veeraiah | కాంగ్రెస్ కాలయాపనలతో కాలం వెళ్లదీయాలని చూస్తున్నదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వ తీరు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాలయాపనలో భాగమేనని ప్రజల్లో అనుమా�
TS Weather Update | తెలంగాణలో చలి కొనసాగుతున్నది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉత్తర భారం నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ �
పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే అది బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ఎక్కువసార్లు తెలంగ�
Kite Festival | ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న కైట్ అండ్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సచివాలయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలకు �
CM Revnath Reddy | సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు.
Minister Krishna Rao | అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకార�