పల్లె అనగానే వ్యవసాయం గుర్తొస్తుంది. పాడి పరిశ్రమకు ఆలవాలం అనిపిస్తుంది. కులవృత్తులకు కేరాఫ్గా కనిపిస్తుంది. ఏ పల్లెకైనా కాస్త అటూ ఇటూగా ఈ సూత్రం వర్తిస్తుందేమో కానీ, ఛత్తీస్గఢ్లోని తుల్సీ గ్రామాని�
Mallareddy | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) ప్రజలు బీఆర్ఎస్(BRS )వైపే ఉంటారని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy )అన్నారు.
Road accident | ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్( Bike)ను లారీ(Lorry)ని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం( Yadadri temple) మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్(Union Minister RK Singh) కితాబిచ్చారు.
BRS Majority | చ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్కే మెజారిటీ స్థానాలు దక్కుతాయని తాజా సర్వేలో వెల్లడైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకుగాను 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఇండియా టీవీ �
తాగునీరు కోసం మహారాష్ట్ర, కర్ణాటక వెంట పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికారులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పోలీసులు భద్రత రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 2023 డిసెంబర్ వరకు తనకున్న 3+3 �
పురపాలకశాఖ మంత్రిగా కే తారక రామారావు జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన అభివృద్ధి, కృషి కారణంగా రాజధాని ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. హైదరాబాద్, స
పాస్పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. శ్రీలంక శరణార్థులకు నకిలీ నివాస ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఓటర్ ఐడీ, ఆధార్కార్డులు వంటివి సృష్టించి విదేశీ పాస్పో�
IT Minister Sridhar Babu | రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదివారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ రోడ్షో నిర్వహించనున్నారు. ముందుగా ఆయన ప్రముఖ క�
Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల్లో స్వామివారి కల్యాణం, పట్నంవారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్�
Minister Srinivas Reddy | కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కొండ సురేఖతో �