కొడంగల్లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ‘సీఎం నియోజకవర్గంలో రోడ్డెక్కిన మహిళలు’ శీర్షికన ప్రచురితమైన ఫొటోవార్తకు అధికారులు తక్షణమే స్పందించారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ని స�
హైదరాకబాద్ : మహిళల స్వావలంబన, సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధుగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం �