తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలో 75.28 శాతం, భద్రాద్రిలో 74.95 శాతం హాజరు నమోదైంది. ఖమ్మం జిల్లాలో మొత్త 52 పర
రాష్ట్రంలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 563 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 897 పరీక్ష కేంద్�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమా�
Group-1 Notification | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లోదరఖాస్తులు స్వీకరించనున్నారు.
2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలప్పుడు నిబంధనలను పక్కాగా అమలు చేసిన అధికారులు ఈ ఏడాది జూన్ అమలు చేయలేదని హైకోర్టు గుర్తు చేసింది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థుల బయోమెట్రిక్ త
త తొమ్మిదేండ్లలో గురుకుల విద్యా సంస్థలు, ఇరిగేషన్, ఆరోగ్యం, పంచాయతీరాజ్, పోలీసు తదితర శాఖల్లో వేలాది ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా వివిధ శాఖల్లోని దాదాపు 82 వేలకు పైగా ఉద్యోగాల భర్త�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్...పారదర్శక నియామకాలతో ఎంతో మందికి మేలు చేసిన సంస్థ. ప్రతిభా పాటవాలే కొలమానంగా భావించి ఉద్యోగాలను భర్తీ చేసింది. మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నది.
‘మీరు ఏ విధమైన ఆందోళనకూ గురికావొద్దు’ అని ఒక్క మాటలో చెప్పదలచుకున్నాను. ఇది నేను రాజకీయవాదిగా చెప్పడం లేదు. బాధ్యత కలిగిన పౌరునిగా, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం చదువుతూ కష్టపడుతున్న, భవిష్యత్పై కోటి క