సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రతి మనిషిలోని అవయవాల్లో అత్యంత ప్రధానమైనవి కండ్లు. మనం ఏది చేయాలన్న, ఏది చూడాలన్న, ఏదైనా గుర్తు పట్టాలన్న, ప్రకృతి ఆస్వాదించాలన్న, ప్రపంచాన్ని చుట్టేయాలన్నా కండ్లు ఎంతో మ�
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో ఆల్టైమ్ రికార్డ్ సృష్టించామని, కేవలం 100 పనిదినాల్లోనే 1.62 కోట్ల మందికి నేత్రపరీక్షలు నిర్వహించామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీ సంఖ్యల�
జిల్లాలో సక్సెస్ఫుల్గా సాగుతున్న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఇప్పటివరకు 8,70,507 మందికి పరీక్షలు .. 1,06,248 మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేత అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి �
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో సోమవారంతో విజయవంతంగా ముగిసింది. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లాలో 42 వైద్య బృందాల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం మెదక్ జిల్లాలో సోమవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 4,49,800 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,14,031 మంది పురుషులు, 2,35,769 మంది మహ�
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం శుక్రవారంతో ముగియనున్నది. సూర్యాపేట జిల్లాలో 89 రోజుల్లో 5,00,770 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని 475 గ్�
సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం కంటివెలుగు వైద్య శిబిరాల్లో 7918 మందికి కంటి పరీక్షలు చేశారు. 3876 పురుషులు, 4042 మంది మహిళలకు కంటి పరీక్షలు చేశారు. గ్రామాల్ల�
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో శశిప్రభ, ఎం�
ప్రభుత్వం అంధత్వ నివారణ కోసం చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండల పరిధిలోని నాగాపూర్ గ్రామంలో కంటి వెలు�