నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వేదికగా శనివారం జరగనున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం టీజేఎఫ్ వ్యవస్థాపకులు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ట
దశాబ్దం కిందనే తెలంగాణ కొత్త చరిత్రను రాసుకున్నది. మునుపటి గాయాలను మాన్పుకొనే ప్రయత్నం చేస్తున్నది. గత చరిత్రలో... గాయాలను మాన్పే చికిత్సలో జర్నలిస్టులు భాగస్వాములే. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో తెలంగా�
MLA banadari Laxma reddy | స్వరాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు పిడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఉప్పల్ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, టీయూడబ్ల్యూ
దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం కేసీఆర్ సారథ్యంలో సాగిన మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామా�
Postal Ballot | పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కవరేజీ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. పోస్టల్ బ�
Telangana Journalists | వరంగల్ : రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇళ్ళ స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చ
Telangana | న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి నివాళులు, తెలంగాణ తల్�
హైదరాబాద్ : జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కరించిన భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసు�
హైదరాబాద్ : అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులందరూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రా�
అల్లం నారాయణ | హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ.. ఆర్థిక భరోసాను కల్పిస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాత్రమే అని మీడియా అకాడమీ చైర్మన్ అల్ల
మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేట�
హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి మరో రూ. 17 కోట్ల 50 లక్షలు విడుదల చేసినందుకుగాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జర్నలిస్టుల తరుపున రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్