తెలంగాణ అస్తిత్వం మరోమారు ప్రమాదంలో పడే పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో నాటి ఉద్యమ స్పూర్తితో ప్రతి ఒక్క తెలంగాణ జర్నలిస్టు అప్రమత్తం కావాల్సిన, ఉద్యమ కాలంలో నిర్వర్తించిన పాత్రను కొనసాగించాల్సిన
మన దేశ అస్తిత్వ ఉద్యమాల చరిత్రలో ఒక పుట తెలంగాణ జర్నలిస్టులది. తటస్థత, నిష్పాక్షికత పేరిట జర్నలిస్టులు ప్రాంతీయ అస్తిత్వ పోరాటాల్లో పాల్గొనలేదు. కానీ తెలంగాణ జర్నలిస్టులు ఈ భ్రమను బద్దలు కొట్టి ‘జై తెలం
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురొంటున్న సమస్యలను పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పీ రాంచందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా ప్రభుత్వ పరంగా గుర్తించాలని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ చైర్మన్ కే కే�
జర్నలిస్టు కేవీఆర్ను పోలీసులు ఓ హంతకుడిని, రేపిస్టును లాక్కెళ్లినట్టు ఈడుకెళ్లారని ఆయన భార్య విజయలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ పోలీసులు ఒక ఫేక్ కేసులో తెలంగాణ జర్నలిస్టును హంతకుడిలాగా తీసుకెళ్త�
ఆంధ్రా పోలీసులు, పాలకుల తీరు మళ్లీ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు చెందిన జర్నలిస్టులను అరెస్టు చేసిన ఆంధ్రా పోలీసులు వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు వివాద�
‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్)రజతోత్సవాల ముగింపు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించాలని టీజేఎఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు అల్లం నారాయ�
Telangana Journalists | తెలంగాణ రాష్ట్రంలో మీడియా అక్రిడిటేషన్ల కేటాయింపు, వార్తా ఛానళ్ల యాజమాన్యాల తీరుపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకూ క్యాష్లెస్ హెల్త్కార్డులు అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జరి�
నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వేదికగా శనివారం జరగనున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం టీజేఎఫ్ వ్యవస్థాపకులు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ట
దశాబ్దం కిందనే తెలంగాణ కొత్త చరిత్రను రాసుకున్నది. మునుపటి గాయాలను మాన్పుకొనే ప్రయత్నం చేస్తున్నది. గత చరిత్రలో... గాయాలను మాన్పే చికిత్సలో జర్నలిస్టులు భాగస్వాములే. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో తెలంగా�
MLA banadari Laxma reddy | స్వరాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు పిడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఉప్పల్ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, టీయూడబ్ల్యూ
దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం కేసీఆర్ సారథ్యంలో సాగిన మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామా�