తెలంగాణ నీటిపారుదల పితామహుడిగా పేరొందిన సుప్రసిద్ధ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తు
ప్రభుత్వ సాగునీటిశాఖ సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యనాథ్దాస్ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సాగునీటి రంగనిపుణులు, రాష్ట్ర ఇంజినీర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుత
తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.
Telangana Irrigation | మండు వేసవిలో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు అందుతున్నాయి. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల ర
Telangana Budget | నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది అని హరీశ్రావు స్పష్టం చేశారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నద�
Venugopalachary | తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సముద్రాల వేణుగోపాలాచారి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో వేణుగోపాలాచారి
భూమి పై భవిష్యత్తు తరాలు జీవించాలంటే వాతావరణంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయాల్సిన అవసరమున్నదని తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. జేఎన్టీయూహెచ్ స్వర్ణోత్సవా�
హైదరాబాద్ : నదుల అనుసంధానం దేశానికి విపత్తు అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ స్పష్టం చేశారు. నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తేల్చిచెప్పారు. నదుల అనుసంధానం జ�