వ్యవసాయ, ఉద్యాన రంగాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉద్యాన వర్సిటీ ఉపకులపతి దండా రాజిరెడ్డి అన్నారు. ములుగులోని తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం ‘తెలంగాణ ఉద్యాన అభివృద�
యూనివర్సిటీలకు పరిశోధనలే వెన్నెముకలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండ అంజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చ
నాణ్యత గల పూల మొక్కల నారుమళ్లు అందుబాటులో ఉన్నాయని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ పూల విభాగం హెడ్ డాక్టర్ జ్యోతి తెలిపారు. పూల పరిశోధన స్థానం పరిధిలో దాదాపు 8.5 ఎ�
జిల్లాలోని రఘునాథపాలెం, ముదిగొండ, చింతకాని, తల్లాడ, వేంసూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో గల మిర్చి తోటలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు, సంబంధిత �
తృణధాన్యాల్లో సంపూర్ణ పోషకాహారం లభిస్తుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజా ప్రభాకర్ అన్నారు.