ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రె
ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేది�
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్'. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టిక
సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకొనే పేదలకు ఏప్రిల్ నుంచే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. వచ్చే నెల నుంచే అర్హులందరిక�
సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అదనంగా మరో 4 లక్షల మందికి ఈ సాయం అందిం
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధరంగాలకు మొత్తం రూ. 29,922 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయరంగానికి రూ.24,254 కోట్లు, పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,768.68 కో�
న్యూఢిల్లీ : హైదరాబాద్లోని మణికొండ జాగీర్ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1654.32 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం భూములపై సర్వహక్కులు త�
సీఎం కేసీఆర్కు మంత్రి వేముల కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైలు మార్గాలపై నాలుగు ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిధులు మంజూరు చేసింద�
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విపత్తుల నివా�
కేంద్రం, నాలుగు రాష్ర్టాలకు మార్గదర్శి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు ఏపీ, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్లోనూ వారికన్నా తెలంగాణలోనే అధిక సాయం నాలుగేండ్లలో 50 వేల కోట్లు పంపిణీ ఆ రాష్ర్టాల్లో 12 వేల కోట్లు దా�
TS govt announces special service medals for best police | విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే �
నల్లగొండ: జూన్ 2, 2022, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోగా నల్లగొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు స్పష్టంగా మార్పు తెలియాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, టెక్స్టైల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అధ
మంత్రి కేటీఆర్ వాళ్లను బతిమాలలేదు హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అమూల్ సంస్థ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్�