టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణ ప్రభుత్వ ఆర్టీసీగా మారింది. ఇందులో పనిచేస్తున్న సుమారు 43 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. నాటకీయ పరిణామాల మధ్య ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్�
హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): ఆదివాసి, గిరిజన సంక్షేమానికి ఆరోగ్యం, విద్య కీలకమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆదివాసీలలో పౌష్టికాహార లోపాన్ని సరిదిద్ది వారిని అభివృద్ధి చేయడ