రోగ నిర్థారణ, చికిత్స, సేవలలో వైద్య అనుబంధ వృత్తుల ప్రాముఖ్యం రోజురోజుకూ పెరుగుతోందని, వైద్యరంగంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఈ విభాగానికి చెందిన నిపుణుల అవసరం కూడా పెరిగిందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీస�
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. నాంపల్లిలోని టీజీవో భవన్లో శనివారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏల�
సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పింఛన్ విధానాన్ని తీసుకురావాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని నస్పూర్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట తెలంగాణ నాన్ గెజిటెడ్ (టీఎన్�
జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అన్ని పంచాయతీలకు కలిపి మొత్తం 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగిసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను జిల్లా అధికార యంత్రాంగం నియమించింది.