రాష్ట్రంలోని విద్యార్థులను టెక్ చాంప్స్గా తీర్చిదిద్దేందుకు ‘కంప్యూటర్ చాంప్స్' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 60 పాఠశాలల్లో 22 వేల మంది విద్యా�
బీఆర్ఎస్ సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర్దశ ప�
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పేద, మధ్య తరగతి విద్యార్థులు మెరుగైన విద్యనందించడం జరుగుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అడిక్మెట్లోని న�
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వవిద్యకు మహర్దశను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా మంగళవారం విద్య�
విద్యాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నది దేశంలోకెల్లా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన కోసమే ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ క
విద్యా దినోత్సవం సందర్భంగా సీతాఫల్మండి డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమ పాల్గొని చిన్నారులకు బుక్స్, యూనిఫామ్లను అందజేశారు.
కేసీఆర్ సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ విద్యా రంగంలో దే శంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగత�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుం
Minister Sabitha | తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు.