రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అతీతంగా అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు, ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని, అందులో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన�
క్రైస్తవులకు అండగా నిలుస్తామని, త్వరలో మెదక్ చర్చిని సందర్శిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావుతో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్
గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో సాయన్న కుటుంబంలోని మరణాలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఎమ్మెల్యే లాస్యనందిత తండ్రి సాయన్న నిరుడు ఫిబ్రవరి 19న అకాల మరణం చెందారు. ఆయన మొదటి వర్ధంతి గడిచిన నాలుగు రోజులకే ల�
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేయూత అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్లో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2014 ఏప్రిల్లో ఉత్పత్తి నిలిచిపోయ