రాష్ట్ర ఆర్ధిక శాఖ మంంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర పథకాలకు సైతం అరకొర �
అసెంబ్లీ ఎన్నికల ముందు అఫిడవిట్లు ఇచ్చి..దేవుళ్ల మీద ఒట్టేసి మరీ ఓట్లేయించకున్న కాంగ్రెస్, బడ్జెట్ సాక్షిగా ఆరు గ్యారెంటీలకు పాతరేసిందని, అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో అబద్ధాల జాతర నడిచిందని బీఆర్ఎస్
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం.. గతేడాది బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు.. కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రా�
అసెంబ్లీలో రూ.3.04 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ను తయారుచేసింది ఉద్యోగులే. బడ్జెట్ ప్రతులను ముద్రించిందీ, వాటిని అసెంబ్లీకి చేర్చిందీ ఉద్యోగులే. కానీ, రూ.3.04 లక్షల కోట్ల బడ్జెట్లో అదే ఉద్యోగులకు న్�
MLA KP Vivekanand | దుండిగల్, మార్చి 19: విశ్వ నగరాభివృద్ధిని బడ్జెట్లో పూర్తిగా విస్మరించారనీ బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ప�
2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ తన చాంబర్లో నిర్వహించిన బీఏసీ(బిజినెస్ అ
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ విడుదల చేశారు.