TS Assembly | జనాభా లెక్కల్లో భాగంగా బీసీ కులగణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించింది. జనాభా గణనలో బీసీల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ శాసనసభ�
TS Assembly | సింగరేణి మండలం చీమలవారి గూడెం నుండి పేరే పల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర
మంచినీటి సమస్యను రూపుమాపాం కనీవినీ ఎరుగని రీతిలోరహదారులను నిర్మించాం నాలాల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగం శాసనసభలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో మెరుగుపడుతున్న మౌలిక వసతులపై సమగ్ర వివరణ గత అక్టోబర్ నా�
ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన ఎమ్మెల్సీ కవిత, ఇతర మహిళా ప్రజాప్రతినిధులుహైదరాబాద్, అక్టోబర్ 7 ( నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీ ఆవరణలో మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఉత్సాహంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. గురు�
నిబంధనల మేరకే ఉపాధి నిధుల వ్యయం గత ప్రభుత్వాలకు ఎలా వాడాలో తెలియలేదు మేం సరైన విధానంలో ఉపయోగిస్తున్నాం ఎక్కువ ఖర్చుతో కేంద్రానికి సందేహం వచ్చింది తనిఖీకి వచ్చిన బృందం పనులు చూసి మెచ్చింది ప్రధాని, వ్యవ�
మానేరు నదిని అభివృద్ధి చేస్తే థేమ్స్ నదిలా మారుతుందన్నా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ను డల్లాస్ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కే
పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, మహిళా ప్రజాప్రతినిధులు హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో గురువారం సాయంత్రం మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఉత్సాహంగా బతుకమ్మ పండుగ జరుపుకొన్నారు. సంప్�
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ ముగిసిన అనంతరం స్టాంప్ డ్యూటీ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ�
TS Assembly | సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేండ్లుగా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పట్టణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ
TS Council | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తుందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్ర�
TS Assembly | పట్టణ ప్రగతితో పట్టణాలు మెరుస్తున్నాయి.. ఇది ఒక వినూత్న కార్యక్రమం అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల�