TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపల పెంపకానికి ప్రోత్సాహం, కొత్త
ఎమ్మెస్ఎంఈలకు చేసిందేమీ లేదు రాష్ట్ర పాలసీలతోనే పెట్టుబడుల ఆకర్షణ మండలి ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): కొవిడ్ సమయంలో పారిశ్రామికరంగానికి కేంద్ర ప్రభుత్వం �
హోంమంత్రి మహమూద్ అలీ మైనార్టీల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్ల పాలనలో మైనార్టీల జీవితాల్లో వెలుగులొచ్చాయని చ�
బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారం మార్చిలోపు రాష్ట్రమంతటా దళితబంధు నియోజకవర్గానికి 100 కుటుంబాలకు వర్తింపు కొన్ని మండలాలకు నేనే వస్తా.. పథకాన్ని వివరిస్తా వారం రోజుల్లో 4 మండలాలకు ని
TS Council | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉపన్యాసంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ప్రశంసల వర్షం కురిపించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కళాకారులకు పెన్షన్లు అనే అంశం�
TS Council | కేంద్ర ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కొవిడ్ సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారిందని ఆయన ఆగ్రహం వ్�
TS Assembly | రాష్ట్రంలో గర్భిణి స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథో
TS Assembly | ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల
ఇక్కడ కళాకారులు, ప్రముఖులు లేరా? మా దగ్గర అర్హులైనవారు లేరా? ప్రతిపాదనలు ఇచ్చీ ఇచ్చీ విసుగొచ్చింది పంపాల్నా వద్దా అని మోదీనే అడిగిన ఎయిర్స్ట్రిప్లు అడిగినా ఇవ్వడం లేదు వాటి ఖర్చు భరిస్తామన్నా స్పందనల�
తెలంగాణ జీఎస్డీపీ 11.7శాతానికి పెరుగుదల : మంత్రి హరీశ్రావు | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జీఎస్డీపీ 11.7 శాతం పెరుగుదల నమోదైందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు