Nampally Temple | రాజన్న ఆలయ దత్తత దేవాలయం నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ( Nampally Laxmi Narasimhaswamy )ని భక్తులు సులువుగా దర్శించుకొనేందుకు గాను ఓ భక్తుడు కోటి రూపాయల(Crore Donation)ను విరాళంగా ప్రకటించారు.
రాష్ట్ర ప్రజలకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్�