Fine Rice | గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు ఉచితంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో రేషన్ బియ్యం అందిస్తున్నట్లు భారతీయ జనతా పార�
గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు లేక వాహనదారులు అనేక ఇబ్బందులుపడ్డారు. చిమ్మచీకటిలో ముందు వెళ్తున్న వాహనాలు కనబడక ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి.
గోల్నాక : దిగువ తరగతుల నుండే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం విప్లవాత్మకమైన చర్య అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన�
Pensions | సీఎం కేసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల తగ్గించారు. ఈ నియమ నిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.
మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పేదలకు అందిస్తున్న పథకాలను జనాల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రా�
రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రంగం టెక్స్టైల్ . ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,573 హ్యాండ్యూమ్స్ న�
హైదరాబాద్: కొవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు కొనసాగుతున్నాయి. కొవిడ్ ప్రోటోకాల్ పాటించని, కరోనా బాధితుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్త�
నిత్యావసరాలు, కూరగాయల కొరత ఉండదు ఎలాంటి సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది పాక్షిక లాక్డౌన్ మాత్రమే. రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు �