దిగ్గజ టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతున్న క్రమంలో ముఖ్యంగా మిలియన్ డాలర్ల (రూ. 8 కోట్లు) వార్షిక వేతన ప్యాకేజ్ అందుకుంటున్న వారిని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు తొలగిస్�
బెంగుళూరు: సిలీకాన్ వ్యాలీ బెంగుళూరు ఇప్పుడు నీటితో నిండిపోయింది. ఇక ఐటీ ఉద్యోగుల అవస్థలు చెప్పలేనివి. కార్లలో ఆఫీసులకు వెళ్లాల్సిన టెకీలు ఇప్పుడు ట్రాక్టర్లలో జాబ్కు వెళ్తున్నారు. హెచ్ఏఎల్ వి
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న ఐటీ, ఐటీయేతర సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావడం పెరుగుతున్నది. గత కొన్నిరోజు�
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపికబురు అందింది. గ్రేట్ రిజిగ్నేషన్కు అడ్డుకట్ట వేసేందుకు టెకీల వేతనాలను రెట్టింపు చేసేందుకు సన్నద్ధమైంది. ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నామ�
న్యూఢిల్లీ, నవంబర్ 23: ఐటీ సర్వీసుల పరిశ్రమ నియామకాల జోరును మరింత పెంచనున్నది. వాణిజ్య సంస్థల నుంచి డిజిటలైజేషన్కు వస్తున్న డిమాండ్ దృష్ట్యా సిబ్బంది సంఖ్యను వేగంగా పెంచుకునేదిశగా ఐటీ కంపెనీలు పరుగుల