టీచర్ల ప్రమోషన్లకు బ్రేక్పడింది. ఈ నెల 11 వరకు హైకోర్టు స్టే విధించడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. విద్యాశాఖ అధికారులు డీఈవోలు, ఆర్జేడీలకు సమాచారమిచ్చారు.
Promotions Demand | అర్హత ఉన్న ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా గౌరవ అధ్యక్షుడు కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు.
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా గురువారం మరో 5,962 మంది టీచర్లు పదోన్నతులు పొందారు. మల్టీజోన్ -2లో హైదరాబాద్, రంగారెడ్డి సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతు
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన అంశం విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను కొనసాగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియతో భద్రాద్రి జిల్లా విద్యాశాఖ కార్యాలయం సందడిగా మారింది. ఎంతో కాలంగా భాషా పండితులు తెలుగు, హిందీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(పీఈటీ) పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్త�
Telangana | ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Telangana | టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యథాతథంగా ముందుకు సాగనుంది. ఉపాధ్యాయ బదిలీలకు కీలక అడ్డంకిగా మారిన రెండు సమస్యలు మంగళవారం పరిష్కారమయ్యాయి. దీంతో రెండు రోజులు ఆలస్యంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ముం
రాష్ట్రంలో ప్రభుత్వోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ 2018లో నిర్వహించారు. ఇక ఉద్యోగోన్నతులైతే 2015 నుంచి ఆగుతూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టాలంటూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రతిసారీ
రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5 జారీ చేశారు.
TS Govt | ఈ నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్ల పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహ