MLC elections | రఘునాథపల్లి మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా జరుగుతున్నది. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
MLC elections | నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద�
MLC elctions | హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.
MLC elections | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduates MLC) స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers MLC) స్థానానికి ప్రశాంతంగా పోలింగ్ (Polling) కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు (Krishna - Guntur) జిల్లాల పట్టభద్రుల ఎమ్
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారానికి మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియనుంది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆది�
ఎస్టీయూ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు రఘోత్తంరెడ్డి, నరేందర్రెడ్డిలను గెలిపించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మెదక్లోని ఎస్టీయూ భవన్లో ఎ�
MLC Funeral | రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (Mlc Shaik Sabji) అంత్యక్రియలు ఏలూరులో అధికారిక లాంఛనాలతో ఆదివారం ముగిసాయి.
Mlc Elections | మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల (jogulamba district) జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
Hyderabad | తెలంగాణ శాసనమండలి సభ్యులు డాక్టర్ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి గారు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బి మధుసూదన్ రెడ్డి.. హైదరాబాద
అమరావతి : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి నారాయణ రావుపై ఆయన 1,534 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే సాబ్జీ విజయం సాధించారు. ఎన్