కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన-2027 సర్వేలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. సర్వే సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఈఎల్తోపాటు గౌరవ వేతనం కూడా కేంద్రం చెల్లించనుండడంతో డిమాండ్ అధిక�
పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్(మూల్యాంకనం) పారితోషికం పెండింగ్ ఉండటం, ఏడాది గడిచినా రూపాయి విడుదల కాకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. కులగణన పారితోషికాన్ని కూడా సర్కార్ ఇంకా చెల్లించకపోవడంప
JAC Dharna | పదవ తరగతి మూల్యాంకనం రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ శనివారం మహబూబ్నగర్లోని మూల్యాంకన కేంద్రం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.