తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీచర్ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి �
రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య పెరుగడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, సంఘాల కార్యకలాపాల్లో సంస్కరణలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన-2027 సర్వేలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. సర్వే సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఈఎల్తోపాటు గౌరవ వేతనం కూడా కేంద్రం చెల్లించనుండడంతో డిమాండ్ అధిక�
పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్(మూల్యాంకనం) పారితోషికం పెండింగ్ ఉండటం, ఏడాది గడిచినా రూపాయి విడుదల కాకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. కులగణన పారితోషికాన్ని కూడా సర్కార్ ఇంకా చెల్లించకపోవడంప
JAC Dharna | పదవ తరగతి మూల్యాంకనం రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ శనివారం మహబూబ్నగర్లోని మూల్యాంకన కేంద్రం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.