పాఠశాల విద్యాశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన టీచర్ల శిక్షణకు రాష్ట్రంలోని 21వేలకుపైగా టీచర్లు గైర్హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించిన రెం డు విడతల శిక్షణకు వీరంతా గైర్హాజరయ్యారు.
విద్యార్థులను ఉన్నతoగా తీర్చిదిద్ది నవ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు కావాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర పరిశీలకులు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని జిల్లా ఫర�
DEO Radhakishan | విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలన్న తలంపుతోనే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల శిక్షణను రేవంత్ సర్కారు గాలికొదిలేసింది. నిరుడు ఎన్నడూ లేనివిధంగా దివ్యాంగుల విద్యాబోధనకు డీఎస్సీ-2024లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ విభాగాల్
దేశంలోని స్కూల్ టీచర్లకు శిక్షణ కోసం ఏటా బిలియన్ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) ఖర్చు చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఇన్ఫోసిస్ సహవ్యస్థాపకుడు నారాయణమూర్తి సూచించారు.
‘బోధన అనేది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే పవిత్ర కార్యం’. ఇట్టి పవిత్ర కార్యాన్ని నిర్వర్తించడానికి అధిగమించాల్సిన మొదటి మెట్టు టెట్. రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ను విడుదల...