Jairam Ramesh : కంపెనీల కంటే వ్యక్తులే అధికంగా పన్ను చెల్లిస్తున్నారని ఇటీవల పన్ను వసూళ్ల గణాంకాల్లో వెల్లడైన విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్�
బ్యాంక్ అధికారులకు అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. తమ తమ బ్యాంకుల ద్వారా పొందే వడ్డీ రహిత లేదా రాయితీ వడ్డీ రుణాలూ ఆదాయ పన్ను (ఐటీ) చట్టం నిబంధనలకు లోబడే ఉంటాయని సుప్రీం కోర్టు తాజాగా స్పష్టం చేసింది.
రూ.5 లక్షలకు మించి వార్షిక ప్రీమియం చెల్లింపులు జరిగిన జీవిత బీమా పాలసీలపై పన్ను గణించే నిబంధనల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తాజాగా నోటీఫై చేసింది. రూ.5 లక్షల వార్షిక ప్రీమియ�
రాబోయేకాలంలో కామర్స్ కోర్సులదే భవిష్యత్తు. ఈ కోర్సు పూర్తిచేసిన 60 శాతం మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఉద్యోగాలే కాదు.. కంపెనీలు మంచి ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇది గతంలో వెల్లడ�
మూలధన లాభాల పన్నుల వ్యవస్థలో మార్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. సంక్లిష్టమైన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వ్యవస్థను సరళీకరించి, హేతుబద్దీకరించేందుకు చర్చలు జరుపుతున్నామని ప్రభ