ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ నెల 20న జగిత్యాలలో జనహిత సభ నిర్వహిస్తామని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతానని మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారమేనని మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ �
తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి కలిశారు. శుక్రవారం ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు. తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించడంతో పాటు, తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రభుత్వానికి సూచ�