రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. అబద్ధాలతో అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న పా�
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కమీషన్ల రాజ్యం నడుస్తున్నదని, మంత్రులందరూ తమ స్థాయికి తగ్గట్లు తీరొక్క దందాలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ల నుంచి 10 నుంచి 12 శాతం కమీషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నార�
జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను కోరారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెం�
గ్రామీణ వైద్యుల సమస్యలను శాసనమండలిలో చర్చిస్తానని, రాత్రనక, పగనలక మారుమాల ప్రాంతాల్లో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు.
బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నాలుగు పథకాల అ�
18వ తేదీన హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ముఖ్యఅతిథులు యాదాద్రిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి రెండు ప్రత్యేక హెలికాఫ్టర్లలో నేరుగా ఖమ్మంలో న�