Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభల్లో ఖాళీ కుర్చీలు కనిపించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు.
కోల్కతా: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, తొలిసారి ప్రధాని మోదీ లక్ష్యంగా మాటల దాడి చేశారు. ఢిల్లీ నుంచి హౌరాకు వచ్చిన ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. బెంగాలీలపై మోదీకి